పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం జగన్ నివాళులర్పించారు. జాతీయపతాక రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళికి ఘన నివాళి తెలిపారు. పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మన గర్వకారణం: సీఎం జగన్
పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మన గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.
పింగళి వెంకయ్య సీఎం జగన్ నివాళులు