ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 30, 2019, 12:53 PM IST

Updated : Dec 30, 2019, 3:00 PM IST

ETV Bharat / city

'శాంతియుతంగా పోరాటం చేస్తుంటే... అరెస్టు చేస్తారా..?'

గుంటూరు జైల్లో ఉన్న రైతులను మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, రాజకీయ ఐకాస నేతలు పరామర్శించారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అరెస్టులు చేయడం దారుణమని మండిపడ్డారు.

capital-political jac visit arrested farmers
అరస్టైన అమరావతి రైతులకు ఐకాస పరామర్శ

అన్యాయంగా అరెస్టు చేసిన రాజధాని రైతుల్ని తక్షణమే విడుదల చేయాలని... రాజకీయ ఐకాస డిమాండ్‌ చేసింది. గుంటూరు జైల్లో ఉన్న రైతులను మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, రాజకీయ ఐకాస నేతలు పరామర్శించారు. అరెస్టు చేసిన రైతుల్ని తక్షణమే విడుదల చేయాలని జైలు వద్ద ఆందోళన చేశారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమని నేతలు మండిపడ్డారు.

అరస్టైన అమరావతి రైతులకు ఐకాస పరామర్శ
Last Updated : Dec 30, 2019, 3:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details