ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 1:00 PM IST

ETV Bharat / city

'అలాంటి వారికి ఆర్​ఎంపీలు వైద్యం అందించొద్దు'

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారికి ఆర్​ఎంపీలు వైద్యం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap-govt-orders-on-rmps-treatment
ap-govt-orders-on-rmps-treatment

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారికి ఆర్​ఎంపీలు వైద్యం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్​ఎంపీలు కరోనా సంబంధిత వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందన్న ప్రభుత్వం.... ఉత్తర్వులు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆర్​ఎంపీలు ఎప్పటికప్పుడు.. స్థానిక వాలంటీర్లు, హెల్త్‌ వర్కర్లకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు తెలియజేయాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details