ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యురేనియంపై తెలంగాణ అఖిలపక్షం పోరు బాట

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్​లో తెలంగాణ అఖిలపక్ష భేటీ ఇవాళ జరగనుంది. ఈ సమావేశం జనసేన ఆధ్వర్యంలో జరగనుంది.

By

Published : Sep 16, 2019, 6:42 AM IST

నల్లమల

యురేనియంపై పోరు బాట

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకిస్తూ జనసేన గళం విప్పుతోంది. పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని దసపల్లా హోటల్​లో ఇవాళ యురేనియం వ్యతిరేక అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్​, తెలంగాణ నేత, కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు హోటల్​లో ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్, తెదేపా, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెజస, తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు సమావేశంలో పాల్గొంటారని సమాచారం.

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details