ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

88వ రోజుకు చేరిన అమరావతి నిరసనలు

రాజధాని అమరావతి నిరసనలు 88వ రోజుకు చేరుకున్నాయి. 'జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తున్నారు.

By

Published : Mar 14, 2020, 12:28 PM IST

Amaravati protests reached to 88th day
88వ రోజుకు చేరిన అమరావతి నిరసనలు

88వ రోజుకు చేరిన అమరావతి నిరసనలు

రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నాలు 88వ రోజుకు చేరాయి. వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పెదపరిమి, రాయపూడి, కృష్ణాయపాలెంలో ధర్నాలు నిర్వహించారు. 'జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ అమరావతి ప్రజలు నినాదాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details