ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 2, 2020, 9:16 AM IST

Updated : Feb 2, 2020, 10:31 AM IST

ETV Bharat / city

అమరావతిలో ఆగని అన్నదాతల ఆందోళనలు

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు తలపెట్టిన ఆందోళనలు 47వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో అన్నదాతలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రిలే దీక్షలు చేపడుతున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మందడం, వెలగపూడిలో రైతుల 24 గంటల దీక్ష చేపట్టారు.

amaravathi farmers protest for capital
amaravathi farmers protest for capital

అమరావతిలో ఆగని అన్నదాతల ఆందోళనలు

.

Last Updated : Feb 2, 2020, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details