ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్​కు రాజధాని రైతుల నిరసన సెగ

ముఖ్యమంత్రి జగన్​కు రాజధాని రైతుల సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ సచివాలయం వైపునకు వెళ్తుండగా మందడం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

By

Published : Aug 6, 2021, 12:40 PM IST

amaravarthi protest at cm convoy
amaravarthi protest at cm convoy

ముఖ్యమంత్రి జగన్​కు రాజధాని రైతుల నిరసన సెగ

సీఎం జగన్ కు అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. సీఎం సచివాలయం వెళ్తుండగా అమరావతి రైతులు జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరు మండలం మందడం రైతులు, మహిళలు శిబిరం బయట నిలబడి జెండాలు పట్టుకుని సీఎం కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ముఖ్యమంత్రికి రైతులు కనిపించకుండా పోలీసులు అడ్డుగా నిలబడ్డారు.

ABOUT THE AUTHOR

...view details