- మరో రెండు వారాలు పొడిగించారా?
దేశంలో లాక్డౌన్ పొడిగింపు విషయంలో ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్షా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఆయన ప్రధానికి వివరించారు. మరో రెండు వారాలు లాక్డౌన్ను పొడిగించాలని ప్రధాని నిర్ణయించారా? పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి
- మరికొన్ని మినహాయింపులు
రాష్ట్ర పరిధిలో ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణికులకు అనుమతినిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి
- కరోనా రోగులను దుప్పట్లో
మహారాష్ట్ర నాసిక్లోని ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయడం లేదని కరోనా రోగులను ఓ దుప్పటిలో పట్టుకొని మెట్లపై నుంచి మోసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి
- విమానాలకూ ముప్పు
మిడతలు తక్కువ ఎత్తులో ప్రయాణించటం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్లో సమస్యలు వస్తాయని డీజీసీఏ హెచ్చరించింది. ఇంజిన్లతో పాటు వివిధ భాగాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి
- 'జోగి' ప్రస్థానం
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి 74 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. మెకానికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయనకు చదవడం, రాయడం అంటే ఇష్టం. లెక్చరర్గా, కలెక్టర్గా పనిచేసిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి
- కొత్త జీవోలు