- అక్టోబరు 15న కళాశాలలు తెరవాలి
రాష్ట్రంలో అక్టోబరు 15న కళాశాలలు తెరవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరులో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఉన్నత విద్యపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- చిరుని కలిసిన సోమువీర్రాజు
సినీ నటుడు చిరంజీవిని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినందుకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఊపిరి తీసిన కారు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో విషాదం జరిగింది. ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ లాక్ అయ్యి ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- నిద్రమత్తు వీడండి
రాష్ట్ర పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముస్లిం, దళిత, గిరిజన మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే దిశచట్టం అసలు అమల్లో ఉందా..? అన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ
మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ.. రాజీనామ చేయడంతో ఖాళీ అయిన శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈమేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 2024 ఎన్నికల వ్యూహమేనా?