ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి

By

Published : Apr 22, 2020, 11:24 AM IST

Updated : Apr 22, 2020, 11:45 AM IST

56-new-more-corona-possitive-cases-in-ap
56-new-more-corona-possitive-cases-in-ap

11:20 April 22

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా  56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 813కు చేరింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 19 చొప్పున కొత్త కేసులు నిర్థరణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 24కు చేరినట్లు వెల్లడించింది. కొత్తగా 24 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.

Last Updated : Apr 22, 2020, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details