- రాష్ట్రంలో మరో 45 కరోనా కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2452కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఐడీ కార్యాలయానికి రంగనాయకమ్మ
అరెస్ట్ వారెంట్ జారీ అందుకున్న రంగనాయకమ్మ సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఆమె తరపు న్యాయవాది, కుటుంబసభ్యులు సీఐడీ అధికారులను కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రద్దు చేయాలి
పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో మూడు నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- విధులకు సచివాలయ ఉద్యోగులు
లాక్ డౌన్తో విధులకు దూరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు... ఇవాళ కార్యాలయాలకు హాజరయ్యారు. వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైనాకు షాక్... అమెరికా పూర్తి మద్దతు భారత్కే
భారత్- చైనా సరిహద్దు వివాదంలో అగ్రరాజ్యం అమెరికా ఇండియాకు మద్దతుగా నిలిచింది. చైనా చర్యలు రెచ్చగొట్టేలా, శాంతిని భంగపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అప్పుడు మాస్క్ వద్దు!