ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి: గ్రంధి శ్రీనివాస్

ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది.. ప్రజలు ప్రస్తుతం జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన గ్రంధి శ్రీనివాస్‌... ఈసారి కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Mar 22, 2019, 12:15 PM IST

భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌

భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌
ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోంది ...ప్రజలు ప్రస్తుతం జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని భీమవరం వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ తెలిపారు.గత ఎన్నికల్లో ఓడిపోయినా... ఈసారి గురి తప్పదంటున్నభీమవరం వైకాపా అభ్యర్థిగ్రంధి శ్రీనివాస్‌తో ముఖాముఖి చూడండి.

ఇవి కూడా చదవండి...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details