ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం... ఆదోని శివార్లో దొంగల చేతివాటం

ఆదోనిలో దొంగలు చేతివాటం చూపారు. పట్టణ శివారులోని ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. శాంతి ఎస్టేట్​లో ఉన్న 3 ఇళ్లల్లో దొంగతానికి తెగబడ్డ దుంగడులు రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు.

By

Published : May 2, 2019, 3:30 PM IST

ఆదోని శివార్లో దొంగల చేతివాటం

ఆదోని శివార్లో దొంగల చేతివాటం

కర్నూలు జిల్లా ఆదోనిలో దొంగలు చేతివాటం చూపారు. పట్టణ శివారులో ఉన్న శాంతి ఎస్టేట్​లోని మూడు ఇళ్లల్లో చోరీ జరింగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతానానికి పాల్పడ్డారు. మూడు ఇళ్లలో రూ.30 వేల నగదు చోరీ జరిగినట్లు ఆదోని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details