అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
By
Published : Apr 4, 2019, 9:16 AM IST
బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం
బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ కార్యాలయం సమీపంలో కారు- ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నార్పల తహశీల్దార్ మహేశ్వరికి దెబ్బలు తగిలాయి.పోలింగ్ బూత్లు పరిశీలించి తిరిగి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది.క్షతగాత్రులనుఅనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు.