రాష్ట్ర విభజన నాటికి 23 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని... చంద్రబాబు ముందుచూపుతో ఆ లోటును అధిగమించామని తెదేపా నేత లంకా దినకర్ అన్నారు.
By
Published : Mar 18, 2019, 8:16 PM IST
s
తెదేపా నేత లంకా దినకర్
రాష్ట్ర విభజన నాటికి23లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని....చంద్రబాబు ముందుచూపుతో ఆ లోటును అధిగమించామని తెదేపా నేత లంకా దినకర్ అన్నారు.విద్యుత్ విషయంలో5వేల కోట్ల రూపాయలు చెల్లించాలని జగన్.....మోదీ,కేసీఆర్ను ఎందుకు అడగరని ప్రశ్నించారు.ట్విట్టర్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి,జగన్ల ఫోటోకు విజయమాల్య లైక్ కొట్టడం..వారి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టంగా బయట పెడుతోందని లంకా దినకర్ అన్నారు.