ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వాట్సాప్​ గ్రూప్​లో కార్పొరేటర్ దురుసు మాటలు

విజయవాడ కార్పొరేటర్ల వాట్సాప్​ గ్రూప్​లో అనుచిత పోస్టింగ్​లు పెట్టారని వైకాపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Jun 15, 2019, 6:47 AM IST

దురుసుగా వాట్సాప్​ గ్రూప్​లో కార్పోరేటర్ మాట

విజయవాడ కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూప్​లో అనుచిత పోస్టింగ్​లు పెట్టారని వైకాపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్పొరేటర్ శేషారాణి సీఎం జగన్​ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వాట్సాప్ గ్రూప్​లో సందేశం పెట్టారని వైకాపా కార్పొరేటర్లు కోపోద్రిక్తులయ్యారు. శేషారాణిపై చర్యలు తీసుకోవాలని సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

దురుసుగా వాట్సాప్​ గ్రూప్​లో కార్పోరేటర్ మాట

ABOUT THE AUTHOR

...view details