బినామీ పేర్లతో మన్యంలో వైకాపా దోపిడీ : బృందా కారత్
విశాఖ మన్యం ప్రాంతంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల బినామీల పేర్లతో... హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించి దోపిడీ చేస్తున్నారని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఆరోపించారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో.... పోరాటవీరుల ఛాయా చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్