ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బినామీ పేర్లతో మన్యంలో వైకాపా దోపిడీ : బృందా కారత్

విశాఖ మన్యం ప్రాంతంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల బినామీల పేర్లతో... హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించి దోపిడీ చేస్తున్నారని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఆరోపించారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో.... పోరాటవీరుల ఛాయా చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

By

Published : Mar 25, 2019, 7:08 AM IST

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్
విశాఖ మన్యం ప్రాంతంలో వైకాపా ఎంపీ ,ఎమ్మెల్యేల బినామీల పేర్లతో...హోటళ్లు,రెస్టారెంట్లు నిర్మించి దోపిడీ చేస్తున్నారని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఆరోపించారు.విశాఖ సీపీఎం కార్యాలయంలో....పోరాటవీరుల ఛాయా చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.ప్రభుత్వం ఆదివాసీల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు.అధికారాన్ని దక్కించుకునేందుకు తెదేపా,వైకాపా పోటీ పడుతున్నాయని విమర్శించారు.పలు రాష్ట్రాల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని తెలిపారు.పలు ప్రాంతాల్లో ఆదీవాసీలను బయటకు వెల్లగొడుతుంటే మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details