కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ తరపున 5 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 40 వేల నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక వచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
5 వేల మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నోట్ బుక్స్ పంపిణీ చేశారు. మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ తరుపున 5 వేల మంది విద్యార్థులకు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు.
5 వేల మందికి నోట్ బుక్స్ పంపిణీ