ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది: రాష్ట్రపతి ముర్ము - PRESIDENT MURMU ON POLAVARAM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి - పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడి

President_Murmu_on_Polavaram
President_Murmu_on_Polavaram (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 5:26 PM IST

Updated : Jan 31, 2025, 11:01 PM IST

President Draupadi Murmu Comments on Polavaram Project: పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్న ఆమె, ఇప్పటికే అదనపు నిధులను కేటాయించినట్టు వివరించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని అందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయించిందని అన్నారు.

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది: రాష్ట్రపతి ముర్ము (ETV Bharat)
Last Updated : Jan 31, 2025, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details