ETV Bharat / state

తమ పేర్లు లేవని శిలాఫలకం ధ్వంసం

author img

By

Published : Jan 12, 2021, 6:49 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్​లో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత కలిసి ప్రారంభించారు. శిలపలకంపై తమ పేర్లు లేవని జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజిత... ఎస్​ఈ చక్రపాణి ముందు నిరసన వ్యక్తం చేశారు.

తమ పేర్లు లేవని శిలాఫలకం ధ్వంసం
తమ పేర్లు లేవని శిలాఫలకం ధ్వంసం

తమ పేర్లు లేవని శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్​లో చేటుచేసుకుంది. శాంతినగర్​లో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత కలిసి ప్రారంభించారు.

శిలపలకంపై తమ పేర్లు లేవని జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజిత... ఎస్​ఈ చక్రపాణి ముందు నిరసన వ్యక్తం చేశారు. తమను అవమానించారని ఆరోపిస్తూ... ఆగ్రహాంతో శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు.

తమ పేర్లు లేవని శిలాఫలకం ధ్వంసం

ఇదీ చదవండి : హైదరాబాద్‌ కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి కొవిషీల్డ్‌ టీకాలు

తమ పేర్లు లేవని శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం శాంతినగర్​లో చేటుచేసుకుంది. శాంతినగర్​లో విద్యుత్ వినియోగదారుల కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత కలిసి ప్రారంభించారు.

శిలపలకంపై తమ పేర్లు లేవని జడ్పీటీసీ కాశపోగు రాజు, ఎంపీపీ రజిత... ఎస్​ఈ చక్రపాణి ముందు నిరసన వ్యక్తం చేశారు. తమను అవమానించారని ఆరోపిస్తూ... ఆగ్రహాంతో శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు.

తమ పేర్లు లేవని శిలాఫలకం ధ్వంసం

ఇదీ చదవండి : హైదరాబాద్‌ కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి కొవిషీల్డ్‌ టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.