ETV Bharat / state

పీఆర్సీ ప్రకటనపై.. ఉద్యోగుల సంబురాలు

author img

By

Published : Mar 23, 2021, 9:06 AM IST

సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటనపై తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం ఆనందం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్​లో సంబురాలు జరుపుకున్నారు.

The Telangana Gazetted Officers' Association expressed happiness over the announcement of CM KCR PRC.
కలెక్టరేట్ కార్యాలయంలో సంబరాలు

సీఎం కేసీఆర్ 30శాతం పీఆర్సీ ప్రకటించడంతో... నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్​లో తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంబురాలు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటించారని టీఎన్జీవో అధ్యక్షుడు కృష్ణయాదవ్ తెలిపారు.

ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా... ఉద్యోగులు, అధికారులు స్వీట్లు పంచుకుని టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బడుల మూసివేతకు ప్రతిపాదన.. త్వరలోనే ప్రకటన

సీఎం కేసీఆర్ 30శాతం పీఆర్సీ ప్రకటించడంతో... నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్​లో తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంబురాలు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటించారని టీఎన్జీవో అధ్యక్షుడు కృష్ణయాదవ్ తెలిపారు.

ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా... ఉద్యోగులు, అధికారులు స్వీట్లు పంచుకుని టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బడుల మూసివేతకు ప్రతిపాదన.. త్వరలోనే ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.