ETV Bharat / state

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

author img

By

Published : Mar 25, 2020, 10:06 PM IST

Updated : Mar 26, 2020, 2:00 AM IST

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

17:00 March 25

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 41కి చేరింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన 43 ఏళ్ల మహిళకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఇటీవలే వచ్చిన మూడేళ్ల బాలుడికీ కరోనా పాజిటివ్​గా వైద్యులు నిర్ధారించారు. గతంలోనూ అదే కుటుంబానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్​గా వైద్యాధికారులు తేల్చారు. 

17:00 March 25

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 41కి చేరింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన 43 ఏళ్ల మహిళకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. సౌదీ అరేబియా నుంచి ఇటీవలే వచ్చిన మూడేళ్ల బాలుడికీ కరోనా పాజిటివ్​గా వైద్యులు నిర్ధారించారు. గతంలోనూ అదే కుటుంబానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్​గా వైద్యాధికారులు తేల్చారు. 

Last Updated : Mar 26, 2020, 2:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.