ETV Bharat / state

ప్రణబ్‌ ముఖర్జీ దేశ రాజకీయాల్లో ధ్రువ తారగా వెలిగారు: లక్ష్మణ్‌

author img

By

Published : Aug 31, 2020, 10:03 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ రాజకీయాల్లో ధ్రువ తారగా వెలిగారని.. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సఖ్యతతో మెలిగారని భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కొనియాడారు. దేశం గొప్ప మేధావిని కోల్పోయిందని పేర్కొన్నారు.

ప్రణబ్‌ ముఖర్జీ దేశ రాజకీయాల్లో ధ్రువ తారగా వెలిగారు: లక్ష్మణ్‌
ప్రణబ్‌ ముఖర్జీ దేశ రాజకీయాల్లో ధ్రువ తారగా వెలిగారు: లక్ష్మణ్‌

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీ దేశ రాజకీయాల్లో ధ్రువ తారగా వెలిగారని.. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సఖ్యతతో మెలిగారని లక్ష్మణ్ కొనియాడారు. దేశం గొప్ప మేధావిని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీ దేశ రాజకీయాల్లో ధ్రువ తారగా వెలిగారని.. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సఖ్యతతో మెలిగారని లక్ష్మణ్ కొనియాడారు. దేశం గొప్ప మేధావిని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.