ETV Bharat / state

మానవ మృగాలను కాల్చి చంపడమే సరైంది

author img

By

Published : Dec 6, 2019, 9:55 AM IST

పోలీసులు దిశ కేసులో నిందితులను ఎన్​కౌంటర్ చేసి ఆమె కుటుంబానికి న్యాయం చేశారని ప్రజలు ప్రశంసిస్తున్నారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యను స్వాగతిస్తున్నారు.

Its okay to kill human beings
మానవ మృగాలను కాల్చి చంపడమే సరైంది

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ను ప్రజలు స్వాగతిస్తున్నారు. పోలీసులు నిందితులను తొమ్మిది రోజుల్లోనే ఎన్​కౌంటర్​ చేసి... దిశ కుటుంబానికి న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాలను కాల్చి చంపడమే సరైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మానవ మృగాలను కాల్చి చంపడమే సరైంది

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ను ప్రజలు స్వాగతిస్తున్నారు. పోలీసులు నిందితులను తొమ్మిది రోజుల్లోనే ఎన్​కౌంటర్​ చేసి... దిశ కుటుంబానికి న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాలను కాల్చి చంపడమే సరైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మానవ మృగాలను కాల్చి చంపడమే సరైంది

ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.