ETV Bharat / state

CM KCR: ప్రగతిభవన్​లో గణపతి హోమం.. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులు

author img

By

Published : Sep 19, 2021, 2:01 AM IST

ప్రగతిభవన్‌లో గణపతి హోమం ఘనంగా జరిగింది. ఈ హోమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభమ్మ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM KCR: ప్రగతిభవన్​లో గణపతి హోమం.. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులు
CM KCR: ప్రగతిభవన్​లో గణపతి హోమం.. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులు

ప్రగతిభవన్‌లో గణపతి హోమం ఘనంగా జరిగింది. ఆదివారం నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ హోమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభమ్మ దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM KCR: ప్రగతిభవన్​లో గణపతి హోమం.. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులు

అత్యంత శోభాయమానంగా సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​కుమార్ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: Ganesh Immersion: గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం.. ఏర్పాట్లు పూర్తి

ప్రగతిభవన్‌లో గణపతి హోమం ఘనంగా జరిగింది. ఆదివారం నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ హోమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, శోభమ్మ దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM KCR: ప్రగతిభవన్​లో గణపతి హోమం.. పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులు

అత్యంత శోభాయమానంగా సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​కుమార్ తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి: Ganesh Immersion: గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం.. ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.