ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి

author img

By

Published : Aug 12, 2020, 4:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా పెందుర్తి చిన్న ముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని చంపాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు.

father-murdered-his-sun-in-visakha-dst-pendurthi-due-to-family-problems
కుటుంబ కలహాలతో కుమారుడిని చంపిన తండ్రి

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి వీర్రాజు (70) కుమారుడిని జల రాజు (40) సుత్తితో కొట్టి హత్య చేశాడు.

అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడు మర్చంట్ నావీ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి : యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో తండ్రి వీర్రాజు (70) కుమారుడిని జల రాజు (40) సుత్తితో కొట్టి హత్య చేశాడు.

అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడు మర్చంట్ నావీ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి : యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.