హైదరాబాద్ చైతన్యపురిలోని సాయినగర్ కాలనీ శివాజీ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా 51 వేల రూపాయలకు శివాంత్ రెడ్డి లడ్డూని దక్కించుకున్నారు. శివంత్ రెడ్డికి అంతా మంచి కలగాలని తెలియచేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
చైతన్యపురి గణేశుడి లడ్డూ రూ.51 వేలు
భాగ్య నగరంలో గణపతి నిమజ్జనాలు వైభవంగా జరిగాయి. నిమజ్జనానికి ముందు జరిగే లడ్డూ వేలంపాట పోటాపోటీగా నిర్వహిస్తున్నారు.
![చైతన్యపురి గణేశుడి లడ్డూ రూ.51 వేలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4424493-588-4424493-1568346645607.jpg?imwidth=3840)
పోటాపోటిగా లడ్డూ వేలం..
పోటాపోటిగా లడ్డూ వేలం..
హైదరాబాద్ చైతన్యపురిలోని సాయినగర్ కాలనీ శివాజీ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా 51 వేల రూపాయలకు శివాంత్ రెడ్డి లడ్డూని దక్కించుకున్నారు. శివంత్ రెడ్డికి అంతా మంచి కలగాలని తెలియచేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి : 'డెంగీ'పై హైకోర్టు సీరియస్
Intro:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.
Body:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.
Conclusion:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.
Body:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.
Conclusion:స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు.