దోస్త్ ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు, అన్ని విడతల్లో సీట్లు సాధించిన వారు కళాశాలలకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. రిపోర్టింగ్ చేయకుంటే సీటు కేటాయించరని ఆయన స్పష్టంచేశారు.
- ఇదీ చూడండి సమీకృత పట్టణాల అభివృద్ధికి సర్కారు సిద్ధం