ETV Bharat / state

కమాలపురం ఎమ్మెల్యేకు కోర్టులో ఊరట - undefined

కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి విజయవాడ కోర్టులో ఊరట లభించింది.

కమాలపురం ఎమ్మెల్యేకు కోర్టు ఊరట
author img

By

Published : Aug 2, 2019, 9:43 AM IST

కమాలపురం ఎమ్మెల్యేకు కోర్టు ఊరట

2013లో కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డిపై డిసిపి బ్యాంకుకు సంబంధించి 420 కేసు నమోదయ్యింది. విజయవాడ కోర్టులో వాదప్రతివాదనలు కొనసాగాయి. రవీంద్రనాథ్రెడ్డి నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు కేసును కొట్టివేసింది. కోర్టు తీర్పు పట్ల ఎమ్మెల్యే అనుచరలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆ మాస్టరు... విద్యార్థులకు మెగాస్టార్

కమాలపురం ఎమ్మెల్యేకు కోర్టు ఊరట

2013లో కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డిపై డిసిపి బ్యాంకుకు సంబంధించి 420 కేసు నమోదయ్యింది. విజయవాడ కోర్టులో వాదప్రతివాదనలు కొనసాగాయి. రవీంద్రనాథ్రెడ్డి నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు కేసును కొట్టివేసింది. కోర్టు తీర్పు పట్ల ఎమ్మెల్యే అనుచరలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆ మాస్టరు... విద్యార్థులకు మెగాస్టార్

Intro:AP_RJY_61_01_GODAVARI_WATER_TO ELERU_AV_AP10022


Body:AP_RJY_61_01_GODAVARI_WATER_TO ELERU_AV_AP10022


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.