ETV Bharat / state

రాయచోటిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

author img

By

Published : Jul 22, 2020, 11:43 AM IST

కడప శివారులో రాయచోటి ఫ్లై ఓవర్ వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious death of an unidentified man in Rayachoti
రాయచోటిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి

కడప శివారులో రాయచోటి ఫ్లై ఓవర్ వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అతిగా మద్యం తాగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం రిమ్స్​కు తరలించారు.

కడప శివారులో రాయచోటి ఫ్లై ఓవర్ వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అతిగా మద్యం తాగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం రిమ్స్​కు తరలించారు.

ఇదీ చూడండి. కరోనా ప్రభావంతో ఉద్యోగమేళాలు, శిక్షణ కార్యక్రమాలకు బ్రేకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.