ETV Bharat / state

వైకాపా సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు: గురుమూర్తి - వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి

రాష్ట్రంలో వైకాపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి అన్నారు. ఈ నెల 29న తిరుపతి పార్లమెంట్ కు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో.. నామినేషన్ పత్రాలను, కడపలోని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్​రెడ్డి సమాధిపై ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

ycp, mp candidate gurumurthy
వైఎస్సార్ సమాధి వద్ద తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి నివాళులు
author img

By

Published : Mar 26, 2021, 7:52 PM IST

కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి సమాధి దగ్గర తిరుపతి వైకాపా పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి నివాళులర్పించారు. ఈ నెల 29న తిరుపతి పార్లమెంట్ కు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో.. నామినేషన్ పత్రాలను రాజశేఖర్​రెడ్డి సమాధిపై ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా.. రాష్ట్రంలో వైకాపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో.. ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని.. గురుమూర్తి దీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి సమాధి దగ్గర తిరుపతి వైకాపా పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి నివాళులర్పించారు. ఈ నెల 29న తిరుపతి పార్లమెంట్ కు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో.. నామినేషన్ పత్రాలను రాజశేఖర్​రెడ్డి సమాధిపై ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా.. రాష్ట్రంలో వైకాపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో.. ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని.. గురుమూర్తి దీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థిగా డాక్టర్. చింతా మోహన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.