ETV Bharat / state

అమరావతి ఎడారిలో ఎండమావి : సజ్జల

author img

By

Published : Oct 1, 2022, 2:11 PM IST

SajjaLa RamaKrishna Reddy: వైఎస్​ఆర్​ జిల్లాలోని ప్రొద్దుటూరులోని రాయలసీమ వ్యాయమ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Sajjala Ramakrishna Reddy
సజ్జల రామకృష్ణారెడ్డి

SajjaLa RamaKrishna Reddy: అమరావతి ఎడారిలో ఎండమావి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. వికేంద్రీకరణ ఫలాలు భవిష్యత్తులో అందరూ అందుకుంటారని చెప్పారు. వైఎస్​ఆర్​ జిల్లా ప్రొద్దుటూరులోని రాయలసీమ వ్యాయమ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రమణా రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా అవిష్కరించారు. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు రమణారెడ్డి పేరు పెట్టే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని సజ్జల తెలిపారు.

SajjaLa RamaKrishna Reddy: అమరావతి ఎడారిలో ఎండమావి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. వికేంద్రీకరణ ఫలాలు భవిష్యత్తులో అందరూ అందుకుంటారని చెప్పారు. వైఎస్​ఆర్​ జిల్లా ప్రొద్దుటూరులోని రాయలసీమ వ్యాయమ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రమణా రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా అవిష్కరించారు. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు రమణారెడ్డి పేరు పెట్టే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని సజ్జల తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.