ETV Bharat / state

గంగుల కాన్వాయ్ వాహనం బోల్తా... ముగ్గురు పోలీసులకు గాయాలు

author img

By

Published : Sep 3, 2019, 9:38 AM IST

Updated : Sep 3, 2019, 8:51 PM IST

శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్​రెడ్డి కాన్వాయ్​ వాహనం బోల్తా పడింది. ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

గంగులు కాన్యాయ్ వాహనం బోల్తా

గంగుల కాన్వాయ్ వాహనం బోల్తా

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో 40వ జాతీయ రహదారిపై శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్​రెడ్డి బందోబస్తులో ఉన్న వాహనం బోల్తా పడింది. ప్రభాకర్​రెడ్డి విమానాశ్రయానికి వెళ్లేందుకు కడపకు వెళ్తుండగా ఆళ్లగడ్డ దగ్గరకు వచ్చేసరికి వాహనం టైరు పేలిపోయి, బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గంగుల కాన్వాయ్ వాహనం బోల్తా

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో 40వ జాతీయ రహదారిపై శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్​రెడ్డి బందోబస్తులో ఉన్న వాహనం బోల్తా పడింది. ప్రభాకర్​రెడ్డి విమానాశ్రయానికి వెళ్లేందుకు కడపకు వెళ్తుండగా ఆళ్లగడ్డ దగ్గరకు వచ్చేసరికి వాహనం టైరు పేలిపోయి, బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి : వివేకా హత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య

Ap_vsp_09_02_ysr_statues_inaguration_avb_3031531 Anchor : పేదల పాలిట పెన్నిధి గా నిలిచిన డాక్టర్ వై.ఎస్. విగ్రహ ఆవిష్కరణ తనకు ఎంతో స్ఫూర్తి ఇచ్చిందని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ లోని సెంట్రల్ పార్క్ లో వై ఎస్. విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి, ఘనంగా నివాళులు అర్పించారు.ఎంపీ, ఎంవివి సహా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.మద్దిలపాలెంలోను వై ఎస్ విగ్రహావిష్కరణ చేశారు. స్పాట్... బైట్ : ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి.
Last Updated : Sep 3, 2019, 8:51 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.