ETV Bharat / state

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - car and lorry accident in raiway koduru

కారు లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో జరిగింది.ఓ

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 17, 2019, 3:37 PM IST

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు-లారీ ఢీ కొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకి చెందిన ఐదుగురు కారులో తిరుమల దేవుని దర్శనార్థం వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారని గ్రామస్థులు అన్నారు.

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు-లారీ ఢీ కొని ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకి చెందిన ఐదుగురు కారులో తిరుమల దేవుని దర్శనార్థం వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారని గ్రామస్థులు అన్నారు.

ఇదీ చూడండి

మద్యంలో సైనైడ్‌ కలిపి దంపతులను హతమార్చాడు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.