ETV Bharat / state

సంతానం కలగటం లేదని భార్యను హతమార్చాడు ! - murder im sriparru

భార్యను హత్యచేసి...ఆనవాళ్లు లేకుండా బూడిద చేశాడో ప్రబుద్ధుడు. సంతానం విషయంలో తలెత్తిన వివాదంతో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు.  ఆపై పోలీసు కేసులేకుండా..హతురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేలా గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పదం కుదుర్చుకున్నాడు. విషయం పోలీసులకు తెలియటంతో  ఇప్పడు కటకటాలు లెక్కిస్తున్నాడు.

భార్యను హతమార్చాడు !
author img

By

Published : Oct 27, 2019, 6:25 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన బాలకృష్ణ, హేమ దంపతులు. వారికి సంతానం లేకపోవటంతో ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన బాలకృష్ణ ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆనవాళ్లు లేకుండా ఆమెను బూడిద చేసి పంటకాలువలో పడేశాడు. పోలీసు కేసు లేకుండా ఉండేందుకు గ్రామ పెద్దలకు సమక్షంలో హతురాలి తల్లిదండ్రులతో 4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టటంతో అసలు విషయం బయటపడింది. దింతో నిందితుడితో పాటు ఎనిమిది మంది గ్రామ పెద్దలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

భార్యను హతమార్చాడు !

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన బాలకృష్ణ, హేమ దంపతులు. వారికి సంతానం లేకపోవటంతో ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. విచక్షణ కోల్పోయిన బాలకృష్ణ ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆనవాళ్లు లేకుండా ఆమెను బూడిద చేసి పంటకాలువలో పడేశాడు. పోలీసు కేసు లేకుండా ఉండేందుకు గ్రామ పెద్దలకు సమక్షంలో హతురాలి తల్లిదండ్రులతో 4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టటంతో అసలు విషయం బయటపడింది. దింతో నిందితుడితో పాటు ఎనిమిది మంది గ్రామ పెద్దలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

భార్యను హతమార్చాడు !

ఇదీచదవండి

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త..పోలీసులకు లొంగుబాటు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.