ETV Bharat / state

పెరవలిలో రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : Jun 15, 2020, 3:00 PM IST

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. అక్రమ తరలింపు ఆగడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు.

Ration rice harvesting in Peravali West godavari district
పెరవలిలో రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెరవలి వద్ద విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఇరవై టన్నుల బియ్యం, ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెరవలి వద్ద విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి ఇరవై టన్నుల బియ్యం, ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు... 24 గంటల్లో 304 నమోదు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.