ETV Bharat / state

వెయ్యి కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ

author img

By

Published : Apr 23, 2020, 8:23 PM IST

లాక్​డౌన్ దృష్ట్యా నరసాపురం పరిధిలోని వైఎస్సార్ కాలనీలో వెయ్యి నిరుపేద కుటుంబాలకు పౌష్టికాహారం అందజేశారు.

nutrition food distributed to poor families at ysr colony
వెయ్యికుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్లకు పరిమితమైన పేదలకు పౌష్టికాహారం అందజేసి ఓ దాత తన దాతృత్వం చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని వైఎస్సార్ కాలనీలో నిరుపేదలకు కోడిగుడ్లు, పాలు పంపిణీ చేశారు. బండారు రాజేంద్ర ప్రసాద్ అనే దాత అందించిన రూ. 80 వేల వ్యయంతో వెయ్యి కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్లకు పరిమితమైన పేదలకు పౌష్టికాహారం అందజేసి ఓ దాత తన దాతృత్వం చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని వైఎస్సార్ కాలనీలో నిరుపేదలకు కోడిగుడ్లు, పాలు పంపిణీ చేశారు. బండారు రాజేంద్ర ప్రసాద్ అనే దాత అందించిన రూ. 80 వేల వ్యయంతో వెయ్యి కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.