ETV Bharat / state

రంగస్థల కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Apr 28, 2020, 8:42 AM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రంగస్థల కళాకారులకు శాసనభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.కరోనా వైరస్ విపత్తులో తనవంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

mla disributes goods to stage artists in west godavari dst due to corona lockdown
mla disributes goods to stage artists in west godavari dst due to corona lockdown

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రంగస్థల కళాకారులకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విపత్తుతో పేదవారు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, వెయ్యి రూపాయల నగదు పంపిణీ చేశారు. రంగస్థల కళాకారులకు ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తనవంతు సాయంగా బియ్యం, నిత్యావసరాలు, నగదు పంపిణీ చేశామని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రంగస్థల కళాకారులకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విపత్తుతో పేదవారు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, వెయ్యి రూపాయల నగదు పంపిణీ చేశారు. రంగస్థల కళాకారులకు ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తనవంతు సాయంగా బియ్యం, నిత్యావసరాలు, నగదు పంపిణీ చేశామని చెప్పారు.

ఇదీ చూడండి కరోనా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.