పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అబ్బులు చేపల చెరువు కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య నంగాలమ్మ(22)పై అనుమానంతో ఆమె మెడలో ఉన్న గొలుసుతో పీక నులిమి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా గాజు సీసా బద్దలుకొట్టి పీక కోసుకుని అబ్బులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అబ్బులును ఆస్పత్రికి తరలించారు అప్పటికే నంగాలమ్మ మృతి చెందింది.
అనుమానంతో భార్యను చంపిన భర్త..ఆపై తానూ...
అనుమానం పెనుభూతమై నిండుప్రాణాన్ని బలిగొంది. భార్యపై అనుమానంతో భర్త గొంతునులిమి చంపి... తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలంలో జరిగింది.
![అనుమానంతో భార్యను చంపిన భర్త..ఆపై తానూ... husband murders his wife in west godavari dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8085488-298-8085488-1595147233215.jpg?imwidth=3840)
పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అబ్బులు చేపల చెరువు కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య నంగాలమ్మ(22)పై అనుమానంతో ఆమె మెడలో ఉన్న గొలుసుతో పీక నులిమి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా గాజు సీసా బద్దలుకొట్టి పీక కోసుకుని అబ్బులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అబ్బులును ఆస్పత్రికి తరలించారు అప్పటికే నంగాలమ్మ మృతి చెందింది.
ఇదీ చూడండి