ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల భిక్షాటన - విజయనగరం జిల్లాలోని రైతుల భిక్షాటన

విజయనగరం జిల్లా కొమరాడ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ భిక్షాటన చేశారు. సబ్​ కలెక్టర్​ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఉప కలెక్టర్​ రైతులకు హామీ ఇచ్చారు.

farmers begging in vijayanagaram district
తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల భిక్షాటన
author img

By

Published : Jan 6, 2020, 7:23 PM IST

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల భిక్షాటన

విజయనగరం జిల్లా కొమరాడ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని విక్రంపురం గ్రామం నుంచి పార్వతీపురం ఉప కలెక్టర్​ కార్యాలయం వరకూ యాత్రగా వెళ్లారు. పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. నెలన్నర రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సంక్రాంతి పండుగ దగ్గర పడటం వల్ల పండిన పంటను విక్రయించుకోలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాలని విన్నవించారు. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను ఉప కలెక్టర్​ చేతన్​కు వివరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల భిక్షాటన

విజయనగరం జిల్లా కొమరాడ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని విక్రంపురం గ్రామం నుంచి పార్వతీపురం ఉప కలెక్టర్​ కార్యాలయం వరకూ యాత్రగా వెళ్లారు. పట్టణంలోని వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. నెలన్నర రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సంక్రాంతి పండుగ దగ్గర పడటం వల్ల పండిన పంటను విక్రయించుకోలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాలని విన్నవించారు. ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను ఉప కలెక్టర్​ చేతన్​కు వివరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరంలో రైతుల మానవహారం

Intro:ap_vzm_36_06_raithu la_bhikshatana_avbbb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర లో భిక్షాటన చేశారు


Body:విజయనగరం జిల్లా కొమరాడ మండలం రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించారు మండలంలోని విక్రంపురం గ్రామం నుంచి పార్వతీపురం ఉప కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు పట్నంలో వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు నెలన్నర రోజులుగా ధాన్యం కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నినాదాలు ఇచ్చారు అకాల వర్షాలకు ధాన్యం తడిసి పోయే పరిస్థితులు ఉన్నాయని తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో పండిన పంటను విక్రయించు కోలేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణం ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాలని విన్నవించారు కలెక్టర్ చేతులకు ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు వివరించారు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు


Conclusion:పాదయాత్ర చేస్తున్న రైతులు భిక్షాటన లో రైతులు మాట్లాడుతున్న రైతులు రైతు ఇబ్బందులు వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఉప కలెక్టర్ చేతన్ కు సమస్యను వివరిస్తున్న రైతులు హామీ ఇస్తున్న అధికారి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.