ETV Bharat / state

మత్స్యకార, దేవాంగుల కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మానం - news on bc corporation chiarmen

విశాఖ జిల్లా పాయకరావుపేటలో మత్స్యకార, దేవాంగుల కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన చోడిపల్లి శ్రీనివాసరావు, అల్లాడ శివకుమార్ లను వైకాపా నేతలు ఘనంగా సత్కరించారు.

ysrcp leaders honor directors of Fisheries and Devangula Corporation
మత్స్యకార, దేవాంగుల కార్పొరేషన్ డైరెక్టర్లకు వైకాపా నేతల సన్మానం
author img

By

Published : Oct 20, 2020, 3:37 PM IST

వైకాపా ప్రభుత్వం బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఏ.ఎం.సీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు అన్నారు. మత్స్యకార, దేవాంగుల కార్పొరేషన్ డైరెక్టర్​లుగా నియమితులైన చోడిపల్లి శ్రీనివాసరావు, అల్లాడ శివకుమార్​లను ఆపార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.

గతంలో ఏ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని, కేవలం ఓట్ల కోసమే మాత్రమే ఉపయోగించుకున్నారని వైకాపా నాయకులు విమర్శించారు. బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని అన్నారు.

వైకాపా ప్రభుత్వం బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఏ.ఎం.సీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు అన్నారు. మత్స్యకార, దేవాంగుల కార్పొరేషన్ డైరెక్టర్​లుగా నియమితులైన చోడిపల్లి శ్రీనివాసరావు, అల్లాడ శివకుమార్​లను ఆపార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.

గతంలో ఏ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని, కేవలం ఓట్ల కోసమే మాత్రమే ఉపయోగించుకున్నారని వైకాపా నాయకులు విమర్శించారు. బీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని అన్నారు.

ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.