ETV Bharat / state

మన్యంలో మావోయిస్టు లేఖల కలకలం

author img

By

Published : Apr 1, 2020, 12:49 PM IST

విశాఖ ఏజెన్సీ సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టుల పేరు మీద లేఖలు వెలుగుచూశాయి. కోరుకోండ పెదబయలు ఏరియా మావోయిస్టు కమిటీ పేరు మీద లేఖలున్నాయి.

The Maoists' wall of confusion in Mania
మన్యంలో మావోయిస్టుల గోడ పత్రికల కలకలం
మన్యంలో మావోయిస్టు లేఖల కలకలం

విశాఖ ఏజెన్సీ జి. మాడుగుల పెదబయలు మండలాల సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టుల పేరిట లేఖలు వెలుగుచూశాయి. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో కోట్లాది రూపాయల మరుగుదొడ్ల నిధులు స్వాహా చేసిన ఎంపీడీవోలను అరెస్ట్ చేయాలన్నారు. జి.కె వీధి, చింతపల్లి, జి.మాడుగులలో అనధికార అనుమతులు ఇచ్చి ఖనిజ సంపద తవ్వకాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మార్వోను తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో గిరిజనేతరులను అక్రమ మైనింగ్​లకు అనుమతి ఇస్తున్నారని ప్రజా కోర్టులో వారికి శిక్ష తప్పదని లేఖలో పేర్కోన్నారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యే స్పందన.. తీరిన రేషన్ లబ్దిదారుల కష్టాలు

మన్యంలో మావోయిస్టు లేఖల కలకలం

విశాఖ ఏజెన్సీ జి. మాడుగుల పెదబయలు మండలాల సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టుల పేరిట లేఖలు వెలుగుచూశాయి. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో కోట్లాది రూపాయల మరుగుదొడ్ల నిధులు స్వాహా చేసిన ఎంపీడీవోలను అరెస్ట్ చేయాలన్నారు. జి.కె వీధి, చింతపల్లి, జి.మాడుగులలో అనధికార అనుమతులు ఇచ్చి ఖనిజ సంపద తవ్వకాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మార్వోను తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో గిరిజనేతరులను అక్రమ మైనింగ్​లకు అనుమతి ఇస్తున్నారని ప్రజా కోర్టులో వారికి శిక్ష తప్పదని లేఖలో పేర్కోన్నారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యే స్పందన.. తీరిన రేషన్ లబ్దిదారుల కష్టాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.