విశాఖ జిల్లా చోడవరంలోని గౌరీశ్వర, వినాయక, కేశవస్వామి, వెంకటేశ్వర ఆలయాలను మూసివేసినట్లు దేవాదాయశాఖ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ నెల 31 వరకు దర్శనాలు రద్దు చేసినట్టు తెలిపారు. ఉగాది పండుగ రోజు ఇంటి వద్దే పూజలు చేసుకోవాలని భక్తులకు సూచించారు.
ఇవీ చదవండి