ETV Bharat / state

ఒనకడిల్లిలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్యటన

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న ఒనకడిల్లిని గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఎం.మణికుమారి ఆదివారం సందర్శించారు. మాచ్​ఖండ్ ప్రాజెక్టు ఉద్యోగులు, స్థానికులు ఆమెను సన్మానించారు. మాస్త్యగెడ్డ వల్ల సీలేరు కాంప్లెక్స్​లోని ఐదు జలవిద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయని ఆమె అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గెమ్మిళిలో విద్యుత్ సౌకర్యం కల్పించానని గుర్తు చేశారు.

author img

By

Published : Mar 9, 2020, 12:29 PM IST

She was a member of the State Women's Commission that visited Onakadilli
ఒనకడిల్లిని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
ఒనకడిల్లిని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు

ఒనకడిల్లిని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు

ఇదీచదవండి.

దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.