ETV Bharat / state

అభివృద్దిని ఓర్చుకోలేకే సీఎంపై ఆరోపణలు:ఎమ్మెల్యే గుడివాడ - mla amarnath press meet in vishaka

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేకే, ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ ఆరోపించారు.

విశాఖ మీడియా సమావేశంలో గుడివాడ అమర్ నాథ్
author img

By

Published : Oct 12, 2019, 7:20 PM IST

విశాఖ మీడియా సమావేశంలో గుడివాడ అమర్ నాథ్

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన 135 రోజుల్లో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి చూపించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. రెండు రోజులు విశాఖ పర్యటన చేసిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలు సమీక్షించుకోవటం మరచి, సీఎం జగన్ పాలనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి : 'తెదేపా కార్యాలయంలో.. కాకి తగిలే కరెంటు పోయింది'

విశాఖ మీడియా సమావేశంలో గుడివాడ అమర్ నాథ్

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన 135 రోజుల్లో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి చూపించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. రెండు రోజులు విశాఖ పర్యటన చేసిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలు సమీక్షించుకోవటం మరచి, సీఎం జగన్ పాలనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి : 'తెదేపా కార్యాలయంలో.. కాకి తగిలే కరెంటు పోయింది'

Intro:Ap_Vsp_61_12_MLA_Amarnadh_Fire_On_Chandrababu_Ab_AP10150


Body:వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన 135 రోజుల్లో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశాఖలో తెలిపారు గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారని ఆరోపించారు ఇటీవల రెండు రోజుల విశాఖ పర్యటన చేపట్టిన చంద్రబాబు గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు సంరక్షించుకోవడం మరచి జగన్ సర్కారు పాలనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు జగన్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని చంద్రబాబు నాయుడు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు గతంలో ఆయన చేసిన పాలన ఆయన మాటలకి నిదర్శనంగా నిలవడం వల్లే ప్రజలు ఎన్నికల్లో ఆయనను చిత్తుగా ఓడించారని అన్నారు జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక చంద్రబాబుకు మతిభ్రమించింది అని అమర్నాథ్ విమర్శించారు ఇప్పటికైనా లేనిపోని వ్యాఖ్యలు చేయడం మానుకొని ప్రతిపక్ష నాయకుడి హోదాలో హుందాగా ఉండాలని సూచించారు
---------
బైట్ గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.