ETV Bharat / state

'పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి' - వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజుపై మండిపడ్డ మంత్రి ముత్తంశెట్టి

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండిపడ్డారు. రఘురామకృష్ణరాజుకి పౌరుషం ఉంటే పదవికి రాజీనామా చేయాలని మంత్రి సవాల్ విసిరారు.

minister muttamshetty srinivas rao fires on mp raghurama krishnamaraju
ఎంపీ రఘురామకృష్ణమరాజుపై మండిపడ్డ మంత్రి ముత్తంశెట్టి
author img

By

Published : Aug 25, 2020, 8:38 AM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజుకి పౌరుషం ఉంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాలు విసిరారు. విశాఖలో మంత్రి మాట్లాడుతూ ప్రజాధనం ఆదా చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖలో అతిథి గృహం నిర్మాణానికి నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రికి లేఖ రాశారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే రఘురామకృష్ణంరాజు చదువుతున్నారని ఆరోపించారు. అసలు తొట్లకొండ, బావికొండ ఎక్కడివుందో ఆయనకు తెలియదని మంత్రి అన్నారు. రాష్ట్రంలోచారిత్రాత్మక ప్రదేశాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మంత్రి తెలిపారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజుకి పౌరుషం ఉంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాలు విసిరారు. విశాఖలో మంత్రి మాట్లాడుతూ ప్రజాధనం ఆదా చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖలో అతిథి గృహం నిర్మాణానికి నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రికి లేఖ రాశారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే రఘురామకృష్ణంరాజు చదువుతున్నారని ఆరోపించారు. అసలు తొట్లకొండ, బావికొండ ఎక్కడివుందో ఆయనకు తెలియదని మంత్రి అన్నారు. రాష్ట్రంలోచారిత్రాత్మక ప్రదేశాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖలో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ డేటా కేంద్రాలు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.