ETV Bharat / state

మంగవరంలో అగ్ని ప్రమాదం..రెండు ఇళ్లు దగ్ధం

author img

By

Published : Nov 11, 2020, 8:49 PM IST

పాయకరావుపేట నియోజకవర్గంలోని మంగవరం ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి.

మంగవరంలో అగ్ని ప్రమాదం..రెండు ఇళ్లు దగ్ధం
మంగవరంలో అగ్ని ప్రమాదం..రెండు ఇళ్లు దగ్ధం

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని మంగవరం ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఏడిద ఏసుబాబు, కోతల లోవరాజుల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితులు సర్వం కొల్పోయినట్లు వాపోయారు. వారికి వైకాపా నాయకులు చిక్కాల రామారావు బియ్యం, బట్టలు పంపిణీ చేశారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని మంగవరం ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన ఏడిద ఏసుబాబు, కోతల లోవరాజుల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితులు సర్వం కొల్పోయినట్లు వాపోయారు. వారికి వైకాపా నాయకులు చిక్కాల రామారావు బియ్యం, బట్టలు పంపిణీ చేశారు.

ఇదీచదవండి

విశాఖ జేసీ వేణుగోపాల్ రెడ్డా లేక విజయసాయి రెడ్డా: బండారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.