కొవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవ్వరూ రోడ్ల మీదకు రాకుండా చూసుకునేలా నిత్యం రోడ్లు, వీధుల్లో పోలీసులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొంత మంది పోలీసులు అస్వస్థతకు గురవుతున్నారు. వారి బాధలను అర్థం చేసుకున్నవిశాఖ ట్రాఫిక్ సిబ్బంది.. ఎండ వేడి నుంచి రక్షణగా టోపీలు, చలువ కళ్లద్దాలను అందజేస్తున్నారు.
ఇదీ చదవండి: