ETV Bharat / state

వాగులో జారిపడి చిన్నారి గల్లంతు

author img

By

Published : Aug 6, 2019, 7:38 PM IST

విశాఖ మన్యంలోని బొండపల్లి వాగులో ఓ చిన్నారి గల్లంతైంది. కుటుంబ సభ్యులతో కలిసి వాగు దాటుతుండగా చిన్నారి వాగులో పడిపోయింది. గ్రామస్థులు చిన్నారి కోసం గాలిస్తున్నారు.

వాగులో జారిపడి చిన్నారి గల్లంతు
వాగులో జారిపడి చిన్నారి గల్లంతు
విశాఖ మన్యంలోని పెదబయలు మండలం బొండపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకుని వాగు(గడ్డ) దాటుతుండగా... పట్టుజారి చిన్నారి వాగులో కొట్టుకుపోయింది. గడ్డ కొండవాలులో ఉండటం వలన నీటి ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయిందని గ్రామస్థులు తెలిపారు. చిన్నారి కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. మన్యంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మన్యంలో సరైన వంతెనలు లేక గడ్డలు దాటుతూ గిరిజనులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఇదీ చదవండి : 50 లక్షలు దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు

వాగులో జారిపడి చిన్నారి గల్లంతు
విశాఖ మన్యంలోని పెదబయలు మండలం బొండపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చిన్నారిని పట్టుకుని వాగు(గడ్డ) దాటుతుండగా... పట్టుజారి చిన్నారి వాగులో కొట్టుకుపోయింది. గడ్డ కొండవాలులో ఉండటం వలన నీటి ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయిందని గ్రామస్థులు తెలిపారు. చిన్నారి కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. మన్యంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మన్యంలో సరైన వంతెనలు లేక గడ్డలు దాటుతూ గిరిజనులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఇదీ చదవండి : 50 లక్షలు దోచేశారు... అడ్డంగా బుక్కయ్యారు

Intro:ap_knl_111_06_cpi_rastra_karyadarshi_ramakrishna_ab_ap10131
యాంకర్ బైట్ రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
రిపోర్టర్ :రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499,
కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా .
శీర్షిక :రైతులను పట్టించుకోని మోడీ ప్రభుత్వం


Body:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. వరుస కరువులతో రైతన్నలు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పర్ల, కోడుమూరు మండలం గోరంట్ల లో అప్పులు బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పరామర్శించారు.


Conclusion: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్ వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు .అప్పుల బాధతో మృతి చెందిన రైతులకు ఇచ్చే రూ. 7 లక్షల ను కుటుంబాలకే చెందే విధంగా చూడాలని ...రైతులు చేసిన అప్పులను వన్టైం సెటిల్మెంట్ ప్రభుత్వం చేయాలని తెలిపారు. బాధిత పిల్లలను ప్రభుత్వము చదివించాలని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, జిల్లా నాయకులు గిడ్డయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.