సినీ నటుడు అక్కినేని నాగేశ్వరావు వర్థంతిని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర నాగార్జున అభిమాన సంఘం అధ్యక్షుడు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభిమానులు.. అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనకాపల్లిలో ఘనంగా అక్కినేని వర్థంతి
విశాఖ జిల్లా అనకాపల్లిలో సినీ నటుడు అక్కినేని నాగేశ్వరావు వర్థంతిని ఘనంగా నిర్వహించారు. అభిమానులు.. అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
![అనకాపల్లిలో ఘనంగా అక్కినేని వర్థంతి అక్కినేని వర్థంతి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10337875-858-10337875-1611310121202.jpg?imwidth=3840)
అక్కినేని వర్థంతి వేడుకలు
సినీ నటుడు అక్కినేని నాగేశ్వరావు వర్థంతిని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర నాగార్జున అభిమాన సంఘం అధ్యక్షుడు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభిమానులు.. అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీచదవండి: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు